Paytm Earmarks Rs.50 Crore for Cashback Offers to Celebrate 6 Years of Digital India

Спасибо! Поделитесь с друзьями!

Вам не понравилось видео. Спасибо за то что поделились своим мнением!

Добавлено от кредит
103 Просмотры
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లయిన వేళ ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు..... క్యాష్ బ్యాక్ రూపంలో రివార్డులు అందించేందుకు 50కోట్లరూపాయలు కేటాయించినట్లు వెల్లడించింది. పేటీఎం యాప్ ద్వారా లావాదేవీలు జరిపే ప్రతిఒక్కరికీ..... ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో.. దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించనున్నట్లు... పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సాధనాలను విస్తృతంగా వినియోగించి............ డిజిటల్ ఇండియాను విజయవంతం చేయడంలో వ్యాపారులు కీలక పాత్ర పోషించారని........ సంస్థ పేర్కొంది. దీపావళి వరకు తమ యాప్ ద్వారా........... అత్యధిక లావాదేవీలు జరిపిన వ్యాపారులకు ప్రశంసాపత్రంతో పాటు...... సౌండ్ బాక్స్ , ఐఓటీ పరికరాల్ని ఉచితంగా ఇస్తామని పేటీఎం ప్రకటించింది. ఎంపిక చేసిన వారికి మరిన్ని ప్రయోజనాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

#LatestNews
#EtvTelangana
Категория
Кредитные Карты
Теги

Написать комментарий

Комментарии

Комментариев нет.